శ్రీ కృష్ణ భగవానుడు (శ్రీమద్ భగవద్గీతలో అర్జునుడితో ఇలా అనెను-
“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిశ్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్ఫృతామ్ ।
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే”
ధర్మానికి నష్టం వాటిల్లినప్పుడల్లా నేను వస్తానని పై శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో, అప్పుడు ధర్మాత్ములను రక్షించడానికి, దుష్ప్రులను నాశనం చేయడానికి , ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగ-ాయుగంలో మానవ రూపంలో జన్మిస్తాను.
గోస్వామి తులసీదాస్ గారు తమ రామచరిత మానస్ (గ్రధంలో ఇలా అన్చారు-
బ్ – జబ్ హెఇ ధరం కీ హానీ,
బాడహి అసుర అధమ అభిమానీ,
తబ్ – తబ్ ధరి ప్రభు, వివిధ శరీరా,
హరహి దయానిధి సజ్జన్ పీరా”
ఈ పంక్తులలో, గోస్వామి తులసీదాస్ గారు మాట్లాడుతూ, ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, అసురులు, దురాచారుల అధర్మం, అత్యాచారాలు, పెరుగుతాయో, అప్పుడు పరమ కృపతో (శ్రీమహావిష్ణువు అవతారాలు దాల్చును. రాక్షసులను సంహరించడం ద్వారా, సాధువులు, బుషులు, మానవులు మరియు దేవతలను రక్షించును.
ఈ విధంగా మహావిష్ణువు దశావతారాలు వివిధ యుగాలలో వివిధ అవతారాలు ధరించెను.
భగవాన్ నారాయణులు సత్యయుగంలో ఐదు అవతారాలు తీసుకొనెను –
- మత్స్య అవతారం
- కూర్మావతారం
- వరాహ అవతారం
- నరనింహ అవతారం
- వామన అవతారం.
అదేవిధంగా, త్రేతాయుగంలో, భగవాన్ నారాయణులు రెండు అవతారాలు తీసుకొనెను –
- రామ అవతారం మరియు
- పరశురాముడు/భృగుపతి అవతారం.
ద్వాపర యుగంలో
- భగవాన్నారాయణులు
- కృష్ణ అవతారం
- హలధర్/బలరామ్ అవతారం అనే రెండు అవతారాలు తీసుకున్నాడు.
ఈ కలియుగంలో భగవాన్ నారాయణులు మొత్తం మూడు అవతారాలు తీసుకుంటాడని చెప్పబడింది. కానీ దశావతారాలలో రెండు మాత్రమే వర్ణించబడ్డాయి. కవి జయదేవ్ మహారాజ్ యొక్క ‘గీత గోవిందం” దశావతార వర్ణన కనిపిస్తుంది. ఆ దశావతారాల గురించిన సంక్షిప్త వివరణ క్రింద చెప్పబడినది-
మత్స్య అవతారం-
వుహర్ష్ని వేదవ్యాన్ గారు (శీవుద్భా గవత మహాపురాణంలో భగవంతుని మత్స్య అవతారం
గురించి ఇలా వ్రాశారు-
“ఆసీదతీతకల్పాన్తే బ్రహ్మా నైమిత్తికో లయః.
సముద్రోపప్షతాస్తత్ర లోకా భురాదయో నృపా
కాలేనాగతనిద్రస్య ధాతుహు శిశయిషోర్భలీ
సుఖతో నిక్షశ్రుతాన్ వేదాత్ హయగ్రీవోన్దన్తికేన్థహరతా
జ్ఞాత్వా తహదానబేన్రస్య హయగ్రీవస్య చేష్టితమ్
దధార శఫరీరూపం భగవాన హరిరీశ్వరా.
అతీత ప్రతయాపాయ ఉత్థితాయ స బేధసే
హత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరంధరి
శ్రీమద్భాగవ మహాపురాణం – మత్స్యావతారకథ – ఎనిమిదవ స్కంధం – చతుర్వింశో”ధ్యాయ:
శ్రీ జయదేవ్ గారు తమ”గీత గోవింద” గ్రంధంలో మత్స్యావతారం
గురించి ఇలా వ్రాశారు-
“ప్రతయ పయోధి జలే ధృతవానసి వేదమ్.
విహితవహిత్ర చరిత్రమఖేదం.
కేశవ ధృత మీన శరీర
జయ జగదీశ హరే”
పై రెండు శ్లోకాలలోనూ భగవంతుడు మత్స్య అవతారంలో దర్శనమిచ్చి ఏమి చేశారో చెప్పబడింది. (శ్రీమహావిష్ణువు మనువు యొక్క నౌక ద్వారా మానవాళిని వినాశకరమైన ప్రకయం నుండి రక్షించెను. మహావిష్ణువు అతని ద్వారా ధర్మాన్ని స్థాపించే కార్యమును పూర్తి చేసెను.
హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి లోతైన సముద్ర జలాల్లో దాక్కొనెను. (శ్రీమహావిష్ణువు మత్సావతారమెత్తి, హయగ్రీవుడిని చంపడానికి అతనితో భీకర యుద్ధం చేసి వేదాలను రక్షించి బ్రహ్మ దేవునికి తిరిగి ఇచ్చాడు. మహావిష్ణువు మత్సావతారంలో ఏడుగురు బుషులను కూడా రక్షించాడు.
కూర్మ అవతారం-
(శ్రీమద్భగవద్గీత మహావురాణంలో, మహర్షి వేదవ్యాసులు కూర్మ అవతారం గురించి ఇలా పవ్రాశారు- _
“పృష్టే బ్రామ్యదమస్థమన్దరగిరి- గ్రావాగ్రకణడవయనాని(్రాలో
కమటా కృతేర్భగవత్ః శ్వాసానిలాః పాన్తు వః.
యతసంస్కార కలానువర్తన బశాద బేలానిభేనాయసాం
జతాయాతమతం((ద్రితం జలనిధేర్చాద్యాపి విశ్రామ్యాతి.”
– శ్రీమద్భాగవత పురాణం / స్కంధం: 12 / అధ్యాయం: 18
దీని అర్ధం శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో క్షీరసాగరం అగుడున ఉండి సముద్ర మథనం కోసం మందరాచల పర్వతానికి తమ వీపును పునాదిగా చేసెను.
రాక్షసుల చేతిలో తమ అధికారాన్ని కోల్పోతామని దేవతలు భయపడుతున్న సమయంలో, (శ్రీ మహా విష్ణువు వారిని శక్తివంతంగా మరియు అమరత్వంగా మార్చే అమృతాన్ని పొందేందుకు సముద్రాన్ని మథనం చేయమని సూచించెను. సము(ద్రాన్ని మథనం చేయడంలో రాక్షసుల సహాయం పొందడానికి, దేవతలు రాక్షసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు మరియు వారు సమస్త(అన్ని) వస్తువులను పొందడానికి సము(ద్ర మథనం చేశారు.
జయదేవ్ గారు తమ గీత గోవిందం”లో కూర్మ అవతారం గురించి ఇలా వ్రాశారు-
“క్షితిరతివిపులతరే తవ తిష్టతి పృస్టే.
ధరణి ధరణ కిణ చక్రగరిస్టే
కేశవ ధృత కచ్చపరూప
జయజగదీశ హరే”
దీని అర్ధం ఏమిటంటే భూమిపై చిమ్మచీకట్లు కమ్ముకున్నప్పుడు, శ్రీ మహావిష్ణువు భూమిపై కాంతిని తీసుకురావడానికి కూర్మ అవతారం ధరించి, భూమిని తమ వీపు పైకెత్తి సూర్యుని కక్ష్యలో స్థాపించెను.
వరాహ అవతారం –
శ్రీమద్భాగవత మహాపురాణంలో,మహర్షి వేదవ్యాస గారు వరాహ అవతారం గురించి ఇలా వ్రాశారు-
“తమాలనీల సితదంతకోట్యా
క్షాముక్షిపంత గజలీలయంగా
ప్రజ్ఞాయ బంధాజలయొంధనువాకై-
బిరించి ముఖ్యా ఉపతస్తురీషమ్”.
కవి జయదేవ్ గారు తమ “గీత గోవిందం” గ్రంధంలో వరాహ అవతారం గురించి ఇలా (వ్రాశారు-
“వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా
శశి నీకలంక కలేవ నిమగ్న
కేశవ ధృత సూకర రూప
జయ జగదీశ హరే..”
దీని అర్ధం ఏమిటంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సము(ద్రంలోనికి లాగి తీసుకుని పోయెను. అప్పుడు విష్ణు భగవానులు భూమిని రక్షించడానికి వరాహ రూపాన్ని ధరించి, వేల సంవత్సరాలు యుద్ధం తరువాత హిరణ్యాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించెను.
నరసింహ అవతారం –
(శ్రీమద్భగవద్గీత మహాపురాణంలో, మహర్షి వేదవ్యాస్ గారు నరసింహావతారం గురించి ఇలా చెప్పారు-
“దిబిస్తృశత్కాయ మదిర్హపీ బరగ్రీబోరుబక్ష స్థలమలుమధ్యమమా.
చన్దాశుగౌరైశ్చురితం తద్వరు+ హైర్విష్వరాభుజాదిక+ శతం నఖాయుద్ధమా
విశ్వక్ స్పురంతం /గ్రహణాతురం హరిర్భ్యాలో యథార్ధన్ధఖుం కులిశాక్షతత్వచమ
ద్వాయవర ఆపాత్య దదార లీలయా నఖైర్యథాహిం గరుడోం మహావిషమా”
– భాగవత పురాణం – స్కంధం 7 – అధ్యాయం 8; శ్లోకం 29
కవి జయదేవ్ గారు కూడా తమ”గీత గోవిందం” (గ్రంధంలో నరసింహావతారం గురించి ఇలా (వ్రాశారు-
“తవ కరకమలవరే నఖమద్భుతశంగమ్.
దలిత హిరణ్యకశిపు తనుభ్యంగం.
కేశవ ధృత నరహరిరూప
జయ జగదీశ హరే.”
దీని అర్ధం నరసింహ అవతారంలో విష్ణు భగవానులు సగం మనిషి రూపం మరియు సగం సింహరూపంలో తమ భక్తుడైన ప్రహ్లాదుని అతనితండి (రాక్షస రాజు హిరణ్యకశిపుడు) యొక్క దురాగతాల నుండి రక్షించెను. హిరణ్యకశిపునికి ఏ మనిషి లేదా జంతువు చేత, గాలిలో, నీటిలో లేదా సముద్రంలో కానీ, ఇంట్లో లేదా బయట కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఏ ఆ(స్త్రంలేదా శస్త్రం చేత చంపబడకూడదు అనే వరం ఉంది. ఈ వరం పొందిన తరువాత, అతను తనను తాను అమరునిగా భావించెను.
నరసింహ భగవానులు ఒక స్తంభం నుండి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని తమ ఒడిలో మెట్టుకుని, (తలుపు) ద్వారం వద్ద తమ పొడవాటి గోళ్ళతో అతని కడుపుని చీల్చి హతమార్చెను.
వామన అవతారం-
హర్షి వేదవ్యాస గారు (శ్రీమద్భాగవత్ మహాపురాణంలో ఇలా చెప్పారు-
“యత్ తద్ బపుర్భాత్ బిభుషణాయుధైరబ్యుక్తచిద్ బ్యక్తమధారయస్థరి.
బభువ తేనైబ స వామనో బటు: సంపశ్యతేర్దివ్యగతిర్యధా నటః”
-(శీమద్ భాగవత పురాణం-అష్టమ: స్కంధ: అష్టాదశోధ్యాయ:
“ధాతు కమండలుజలం తదురుక్రమతస్య,
పాదాబనేజన్ పవిత్రతయా నరేంద్ర.
స్వర్ణున్య భూన్వభసి పతతీ నిమర్ష్మి
లోకత్రయం భగవతో బిశదేవ్ కీర్తి.”
అధ్యాయం:
21 కవి జయదేవ్ గారు కూడా తమ ”గీతగోవింది” గ్రంథంలో ఇదే విషయం నిరూపిస్తూ ఇలా వ్రాశారు –
“ఛలయసి విక్రమణే బిలిమద్భుతవామన్.
పదనఖనీరజనితజనపావాన.
కేశవ ధృతనానవరూప
జయ జగదీశ్ హరే..”
పైన పేర్కొన్న రెండు శ్లోకాల అర్ధం వామన అవతారంలో (ఒక చేతిలో కమండలం, మరో చేతిలో గొడుగు పట్టుకుని ఉన్న మరుగుజ్జు రూపంలో) ఇంద్రుని రాజ్యాన్ని పునరుద్ధరించడానికి తీసుకోబడినది అని. రాజాబలి హిరణ్యకశిపుని మునిమనవడు. అతను తన తపోబలంతో మూడు లోకాలపై తన అధికారాన్ని స్థాపించెను. అతని (ప్రతిష్ట ముందు ఇంద్రుడి ప్రతిష్ట వెలవెల పోయెను. ఇంద్రుడు తన ఆధిపత్యాన్ని స్థాపించడానికి విష్ణుభగవానుల సహాయం అర్థించెను.
విష్ణువు వామనరూపాన్ని ధరించి ధ్యానం చేయడానికి తనకు భూమిని (మరుగుజ్జు యొక్క మూడడుగులకు సమానమైన భూమి) ఇవ్వమని రాజాబలిని కోరెను. రాజా బలి ఆయన అభ్యర్థనను అంగీకరించినప్పుడు, విష్ణువు తమ దైవ శక్తులను ఉపయోగించి మొదటి రెండు అడుగులతో భూమిని మరియు స్వర్జాన్ని ఆక్రమించెను. మరియు బలి అతని రాజ్యాన్ని కోల్పోయెను.
కానీ రాజాబలి తన గొప్పతనాన్ని ప్రదర్శించి, మూడవ పాదాన్ని తన తలమై ఉంచమని భగవానుని కోరెను. బలి దాతృత్వాన్ని చూసి సంతోషించిన విష్ణువు బలిని పాతాళానికి రాజుగా చేసెను.
పరశురామ అవతారం-
మహర్షి వేదవ్యాస గారు (శ్రీమద్భాగవత మహా పురాణంలో ఇలా చెప్పారు –
“అవతారే షోడశమే పబ్రహ్మద్రుహనృపాన్.
త్రిసప్తక్రిత్వః క్రిపితొనిక్షతా మకరోన మహీమ”.
“అస్తేంధద్యాపి మహేంద్రాదై న్యస్తదణ్ణ ప్రశన్తధీ.
ఉపగియమానచారితః, సిన్హగంధర్వచారణై:.
వివం భృగుషు విశ్వాత్మాభగవాన్ హరిరీశ్వరః
అబతీర్య పరం భారం భుబోన్థహన బహుశోనృపనా”.
కవి జయదేవ్ గారు తమ”ిగీత గోవిందం” గ్రంధంలో ఇలా (వ్రాశారు-
“క్షతియరుధిరమయే జగతపగతపాపం,
స్పృపయసి పయసి శమితభవతాపం.
కేశవ ధృతభృగుపతిరూపా,
జయ జగదీశహరే”. |
త్రేతాయుగంలో (శ్రీమహావిష్ణువు పరశురాముల | వారం/భృోగంపతిగా అవతరించినట్లు రెండు”.
బైకాలలోనూ ప్రస్తావించబడింది. పరశురాముల వారు ల. దు (కుడి చేతిలో గొడ్డలితో ఆయనరూపం వర్ణించబడింది) విష్ణువు యొక్క ఆరవ అవతారం. ఈ అవతార సమయంలో, మహాప్రభు పరశురాముడు క్షత్రియుల రక్తం వంటి నీటితో ప్రపంచంలోని వేడిని మరియు పాపాలను శాంతింపజేశాడు. తన తండ్రి మరణానికి కోపించి 21 సార్లు క్షత్రియులను నాశనం చేసి భూమిపై క్షత్రియులు లేకుండా చేశాడని చెబుతారు.
రామ అవతారం-
మహర్షి వేదవ్యాస గారు శ్రీమద్భాగవత మహా పురాణంలో రామ అవతారం గురించి ఇలా చెప్పారు.
“తతః (ప్రజగ్ము: ప్రశమం మరుద్ధణా,
దిశః ప్రసేహుర్విమల నభోన్ధధభవకత్.
మహి చ కమ్సే న చ మారుతో ఐబై,
స్థిర ప్రభాశ్వాప్యభవత్ దివాకరః”
– రామాయణం / యుద్ధకాండము / సర్జః111
అదేవిధంగా, “ఆధ్యాత్మ రామాయణం”లో రామావతారం గురించి ఈ విధంగా [వ్రాయబడ్డాయి –
“ఏవం స్తుతస్తు దేవేశో విష్ణుస్తిదశపుంగవః.
పితామహ పురోగాంస్తాన్ సర్వలోకానమస్మృతః”.
“అ[బ్రబీత క్రీదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మసంహితాన్.
సపుత్రపౌత్రం సామాత్య సమన్తిజ్ఞాతిబాన్ధవమ్.
హత్వా కురందురాధర్షం దేవర్నీణం భయాబహవమ్,
దశవర్ష శహస్రాణి దశవర్న శతాని చ.
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమామ్
రావణేన హృతం స్థానమ్స్కాకం తేజసా సహ,
త్వయాద్య నిహతో దుష్ట: పునః ప్రాప్తః పదం స్వకమ్.”
కవి జయదేవ్ గారు తమ ”గీత గోవిందం)” గ్రంధంలో రామ అవతారం గురించి ఇలా వ్రాశారు-
“వితరసి దిక్షు రణే దిక్సతికమనీయం.
దశముఖమౌలి బలిం రమణీయం.
కేశవ్ ధృతరఘుపతివేష
జయ జగదీశ్ హరే.”
భగవాన్ శ్రీరాముడు యొక్క ఏడవ అవతారమని పై శ్లోకాలలో చెప్పబడింది. ఈ అవతారంలో భగవాన్ శ్రీరాముడు ధనస్సు మరియు బాణాలను ధరించి ఉండునని (ప్రస్తావించబడెను. దశానన రావణుడిని సంహరించి తమ పత్ని సీతమ్మను చెర నుండి విడిపించెను. త్రేతాయుగంలో ధర్మసంస్థాపన కార్యంలో ఇదే ప్రముఖమైనది.
ఈ కార్యంలో ఆయనకు లక్ష్మణులు మరియు హనుమంతుల వారి సహాయం చేశారు. ఈ కథ “రామాయణం” మహాోకావ్యంలో వివరించబడినది. నైతిక (శేష్టత మరియు వివాహ స్థిరత్వానికి భగవాన్ శ్రీరాముల వారి జీవితం గొప్ప ఉదాహరణ. అయన ప్రపంచంలోనే అత్యుత్తమ రాజు. ప్రజా పాలనలో ఆయనను మించిన వారు బహుశా ఎవరూ లేరు. ఆయన బలశాలి,గంభీరమైన యోధుడు మరియు వీరుడు. అసురులు మరియు దురాచారులు ఆయన పేరు చెబితేనే కంపించి పోయేవారు. ఆయన ఆదర్శ (ప్రవర్తన ఎలాంటిదంటే, భూమిపై ఆయన రాజ్యం ఒక ఆదర్శ రాజ్యంగా పరిగణించబడుతున్నది. అందుకే నేటికీ ఆదర్శ రాజ్యాన్ని రామరాజ్యం” అని పిలుచుకుంటున్నాం.
బలరామ/గహలధర అవతారం-
మహర్షి వేదవ్యాన గారు శ్రీవద్భా గవత మహాపురాణంలో బలరామ అవతారం గురించి ఇలా చెప్పారు
“నస అఆజుహాబ యమునాం జలక్రీడార్థమీశ్వర:
నిజం బాక్యమనాదృత్య మభ రత్యాపగాం బలం
అనాగతాం హలాగ్రేణ కుపితో బిచకర్ష హ.
పాపే త్వం మామవజ్జ్ఞాంయ యన్నాయాసి మయస్థ ధహుతా,
నేష్యే త్వాం లంగలాగ్రేణ శతధా కామ చారిణీమ్.
ఏవం నిర్భత్సితా భీతా యమునా యదునందనమ్,
ఉవాచ చకితా వాచం పతితా పాదయోర్చృప.”
(శ్రీమద్భాగవత్సురాణం / స్కంధం: 10 / ఉత్తరార్థం / అధ్యాయ్: 65
కవి జయదేవ్ గారు తమ “గీతగోవిందం” గ్రంధంలో బలరామ అవతారం గురించి ఇలా వ్రాశారు-
“వహసి వపుషి విశదే వసనం జలదాభమ్.
హలహతభీతి మిలిత యమునాభమ్.
కేశవ్ ధృతహలధర రూప
జయ జగదీశ్ హరే”
ద్వాపర యుగంలో భగవాన్ బలరామ్ జీ యమునా నదీతీరంలో తమగోపీ, గోపాలులతో లీలలను చేస్తూ వారందరూ యమునా నదిలో స్నానానికి వెళ్లినప్పుడు, యమునా నది అహంకారంతో వారిని స్నానం చేయనివ్వలేదని పై పంక్తుల అర్ధం. అప్పుడు బలరాముల వారు తమ నాగలితో మట్టిని చీల్చి యమునా నది దిశను మార్చి, యమునా నది యొక్క అహంకారాన్ని తొలగించెను.
బుద్ధ అవతారం-
(శ్రీమద్భాగవత మహాపురాణంలో, మహర్షి వేదవ్యాస్ గారు బుద్ధ అవతారం గురించి ఇలా (వ్రాసారు
“తతః కతా సంప్రవృత్తే సంమోహాయ సురదిక్షామ్,
బుద్లో నామ్నా జనసుతః కీంకటేషు భవిష్యతి ।”
– భాగవతం స్కంధం 1 అధ్యాయం 8 శోకం
ఇంకా కవి జయదేవ్ గారు తమ గీత్ గోవిందం) |
(గ్రంధంలో బుద్ధ అవతారం గురించి ఇలా వ్రాశారు
“నిందసి యజ్ఞవిధేరహహ శ్రుతిజాతమ్.
సదయ (హ్రిదయ దర్శిత పసుఘాతమ్.
కేశవ్ ధృతబుద్ధశరీర
జయ జగదీశ హరే..”
ఈ పంక్తులలో బుద్ధ అవతారం భగవాన్విష్టువు యొక్క తొమ్మిదవ అవతారం అని చెప్పబడింది. కలియుగంలో, ఆ యన దైవాన్ని ద్వేషించే వారిని మార్చుట కొరకు ఒరిస్సాలోని కీంకట పట్టణంలో అజన్ గారికి కుమారుడిగా జన్మించాడు (అయితే ఆయన) నేపాల్లో జన్మించాడని (ప్రమాణం లేకుండా చెబుతారు). ఆధునిక నమ్మకం (ప్రకారం, గౌతమ బుద్ధుడేబుద్ధ అవతారం. కలియుగం ముగియడానికి కొన్ని సంవత్సరాల ముందు, ఆయన అవతారం ఎత్తి యాగంలో జంతుబలి సంప్రదాయాన్ని తొలగించి ధర్మ సంస్థాపన చేసెను.
కల్కి అవతారం-
(శ్రీమద్భాగవత మహాపురాణంలో, మహర్షి వేదవ్యాస్ గారు కల్కి అవతారం గురించి ఇలా (వ్రాసారు
“అథ సైయుగ సంధ్యాయం దస్యుప్రాయేషు రాజసు,
జనితా విష్ణయశస నామ్నా కల్మిః జగత్సతిః
బదైర్వీ మోహయతి యజ్ఞకృతోన్ ర్దదర్పన,
శూద్రాన్ కలౌ క్షితిభుజో న్యహనిష్యదన్తే.”
శీ మద్భాగవతం-మొదటి స్కందం, మూడవ అధ్యాయం, శ్లోకం-25
కవి జయదేవ్ గారు తమ ”గీత గోవిందం”
(గ్రంధంలో బుద్ధ అవతారం గురించి ఇలా (పవ్రాశారు-
“మ్లేచ్ళ నివహనిధనే కలయసి కరవాలమ్, _
ధూమకేతుమివ కిమపి కరాలమ్.
కేశవ ధృతకల్మిశరీర
జయ జగదీశ్ హరే.”
భగవాన్ విష్ణువు ధరించిన దశావతారాలలో కల్కి అవతారం మాత్రమే దాల్చవలసి ఉన్నది. ఈ కలియుగంలో కల్కి భగవానుడు దూమకేతువుకి సమానంగా ఉగ్రరూపం దాల్బనున్నారు. చేతిలో మెద్ద ఖడ్దాన్ని పట్టుకుని, గుర్రంపై స్వారీ చేస్తూ, దుష్టులను, పాపులను, దురాచారులను, మ్లేచ్చులను నాశనం చేసి భూమిపై సత్యయుగానికి ధర్మ సంస్థాపన చేయును.
ముఖ్యంగా పైన చెప్పబడిన దశావతార వర్జన (ప్రతిచోటా వర్ణించ బడింది. దశావతార వర్ణనను చదవడం వల్ల కలిగే ప్రయోజనం గురించి, (శ్రీమద్భాగవత మహాపురాణంలో ఇలా పేర్కొనబడింది-
“శ్రణ్వతాం స్వకధాః కృష్ణః పూర్ణశవణకీర్తనః,
హృద్యన్తస్థో హ్యభద్రాణీ విధునోతి సుహృత్సతావ్
జన్మ గుహ్య భగవతో య ఏతత్ త్రయతో నరః,
సాయం (ప్రాతర్గుణాన్ భక్య్యా దుఃఖ (గ్రామాత్ విముకతే”
(శ్రీమద్భాగవతం, మొదటి స్కంధం,రెండవ అధ్యాయం, శ్లోకం-17
(శ్రీ జయదేవ్ గారు దశావతారం చదవడం మరియు వినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇలా వ్రాశారు.
“శీజయదేవకవేరిదముదితముదారమ్,
శృణు సుఖదం శుభదం భవసారమ్.
కేశవ ధృతదశవిధిరూప
జయ జగదీశ హరే.”
అంటే విష్ణువు యొక్క దశావతార స్తోత్రాన్ని పఠించడం శుభప్రదం మరియు సుఖదాయకం. దశావతార స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొంది భోవసాగరం నుండి ఉద్ధరింపబడుదురు.
(శ్రీ జయదేవ్ గారు తమ ”గీత గోవింద” గ్రంధంలో దశావతార స్తోత్ర ముగింపులో ఇలా ప్రాశారు-
“చేదానుద్ధరతే జగన్తి, వహ భూగోల ద్బిభ్రతే,
దైత్యం దారయతే బలిం ఛాలయతే క్షత్రక్షయం కుర్వతే.
పౌలస్త్యం జయతే హలం కల్యతే కారుణ్యమాతన్వతే,
మైచ్చాన్మూర్భాయతే దశకృతకృతే కృష్ణాయ తుభ్యం నమః.”
హే శ్రీకృష్ణా! నీవు మత్స్యరూపం ధరించి (ప్రకయసము(ద్రంలో మునిగిపోయిన వేదాలను రక్షించావు, సముద్ర మంధన సమయంలో మహాకూర్చుడిగా మారి భూమిని నీ వీపుపై ధరించావు, కరణార్జవంలో మునిగిపోయిన భూమిని మహావరాహ రూపంలో రక్షించావు, హిరణ్యకశిపుడిని వొదలగు రాక్షసులను నరసింహ రూపంలో సంహరించావు, వామనుని రూపంలో రాజా బలిని కరుణించావు, పరశు రాముడి రూపంలో క్షత్రియ కులాన్ని సంహరించావు, (శ్రీరాముడి రూపంలో బలవంతుడైన రావణుని జయించావు, (శీ బలరాముని రూపంలో హలమును ధరించావు. శ్రీ భగవాన్ బుద్ధుని రూపములో కరుణాకారునివై దయను విస్తరింపజేశావు. కల్కి అవతారునివై మ్లేచ్చులను నాశనము చేస్తావు. ఈ విధముగా దశావతార రూపాలలో (ప్రకటింపబడిన మహాప్రభు ర్రీ కృష్ణుని చరణారవిందములకు నా ప్రణామములు.
భవిష్య మాలిక (గ్రంథం రచయిత మహాపురుష అచ్యుతానంద దాస్ గారు తమ “అష్టగుజ్జరి” (గ్రంధంలో ఇలా వ్రాశారు.
“భావ వినోదియారఠాకూర్ భక్త వత్సల్ హరి,
భక్తంకు పాఠఈం కలేవర్ దశ మురతీ దరీ”
అంటే, భగవాన్ విష్ణువు భక్త వత్సలుడు, భావమే భగవంతుడు, భక్తుల భావాలను అర్థం చేసుకొనును. ప్రతి యుగంలోనూ భక్తుల కళ్యాణ కారుడై దశ అవతారాలను ధరిస్తాడు.
“జై జగన్నాథ్”