Browsing: భవిష్య మాలిక

సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం, ఈ నలుగు యుగాల్లో భగవంతుని పంచసఖులు భూమిపై జన్మించెదరు. యుగాంతంలో విష్ణుభగవానుని ధర్మసంస్థాపన కార్యంలో పంచసఖులు సహకరించెదరు. యుగకర్మ ముగిసిన తరువాత…

నాలుగు యుగాలు మరియు కలియుగంలో ధర్మ సంస్థాపన గురించి వివరణ శాస్త్రాలలో సత్య, త్రేతా,ద్వాపర మరియు కలి యుగము నాలుగు యుగాల వివరణ. భగవంతుడైన మహావిష్ణువు నాలుగు యుగాలలో…

శ్రీ కృష్ణ భగవానుడు (శ్రీమద్‌ భగవద్గీతలో అర్జునుడితో ఇలా అనెను- “యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత । అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ పరిశ్రాణాయ సాధూనాం వినాశాయ…

సత్యయుగంలో విష్ణువు అవతరించి (ప్రపంచములో సత్యము, శాంతి, దయ, క్షమ మరియు స్నేహాన్ని స్థాపించాడు. ఆ సమయంలో మానవులందరూ వేదపండితులు మరియు అందరు వైదిక సాంప్రదాయం జ్ఞానపరంగా అహంకారం, గర్వము అభిమానము…

భవిష్య మాలిక మరియు శాస్త్రాల ప్రకారం, విష్ణువు యొక్క పదవ అవతారం “ కల్కి అవతారం”శంబల గ్రామంలో జన్మిస్తారు. ఈ వాస్తవం (ప్రస్తావన శ్రీమద్భాగవతం శ్రీమద్‌ మహాభారతం,…

వపంచసఖులు రచించిన భవిష్య మాలిక గ్రంథం ప్రకారం, కలియుగంలో, ఈ భూతలములో భగవంతుడు మూడు అవతారాలు అవతరిస్తారు. మహాపురుష్‌ అచ్యుతానంద జీ “జై ఫూల్‌ మాలిక” పుస్తకంలో…

కలియుగం సమాప్తమైంది. సాంప్రదాయ స్రవంతి మరియు మనుస్మృతి ఆధారంగా, నాలుగు యుగాలు మాత్రమే ఉన్నాయి. ఆ యుగాల పేర్లు- మొదటిది సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం,…

యుగ చక్రాన్ని అనుసరించి మొదట సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం మరియు చివరగా కలియుగం వచ్చును. (ప్రస్తుత సమయంలో కలియుగం పూర్తిగా ముగిసింది మరియు యుగసంధ్య…

మహాత్ములైన పంచసఖులు నిరాకార భగవంతుని సూచనతో భవిష్య మాలికను రచించారు. భవిష్యమాలిక ప్రధానంగా కలియుగ అంతానికి సంబంధించిన సామాజిక, భౌతిక మరియు భౌగోలిక మార్పుల గురించి వివరిస్తుంది.…

కలియుగం ముగిసింది మరియు ఈ వాస్తవాన్ని నిరూపించడానికి, పంచసఖులు మహాపురుషులు భవిష్య మాలిక (గ్రంథాలలో అనేక లక్షణాలను స్పష్టంగా ఈ క్రింది విధంగా పేర్కొన్నారు – (ఎ)…